Home » notification
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 4వేల 035 ఉద్యోగాల భర్తీకి..
ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం లక్ష్యంగా ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు అలర్ట్. IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్) క్లరికల్ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే..
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక విధానం ఉంటుంది.
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు �
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్షాప్–217, బెంగళూరు డివిజన్–
సంబంధిత పోస్టులకు ధరఖాస్తు చేసే అభ్యర్ధులు ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించటంతోపాటు, పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకు
ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయుర్వేద, హోమియోపతి, యునానిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఏడాది ఇంటర్నషిప్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ కాబడి ఉండాలి.
అయా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అపై ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు అయా పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల