Home » notification
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపట్టారు. దాంతో గత రెండేళ్లుగా వెలవెలబోయిన కోచింగ్ సెంటర్లకు మళ్లీ మునుపటి కళ వచ్చేసింది. యువతీ యువకులతో కళకళలాడుతున్నాయి.
దరఖాస్తు విధానానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 3, 2022 నిర్ణయంచారు. ప్రవేశ పరీక్ష ను జూన్ 12, 2022తేదిన నిర్వహించనున్నారు.
80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఆయా పోస్టులను అనుసరించి మూడు దశల్లో కంప్యూటర్ విధానంలో రాత పరీక్ష, డిస్క్రప్టివ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.100ను నిర్ణయించారు.
మొత్తం 5 విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు.
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనుంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ గ్రూప్ సీ..
మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు..