Home » NRI
ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.24 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
kadapa man arrested for cheating : స్వఛ్చంద సంస్ధ పేరుతో ఎన్నారైను రూ.25 లక్షలకు మోసం చేసిన కేసులో సంస్ధ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా గోపవరం మండలం బెడుసుపల్లికి చెందిన మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పీపుల్స్ ఎగైనెస్ట్ కరప్షన్ అనే స్
mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మర
Nitya kodali: తెలుగమ్మాయి నిత్యా కొడాలి మిస్ టీన్ తెలుగు యూనివర్స్ కిరీటం దక్కించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీని WTCF వందకుపైగా తెలుగు ఆర్గనైజేషన్స్ తో కలిపి నిర్వహించింది. ఈ పోటీలో 40దేశాలకు పైగా పాల్గొన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,
గుంటూరు జిల్లాలో మరో ఎన్ ఆర్ఐ దారుణం వెలుగు చూసింది. తాను గేనని కట్నం డబ్బులతో పరారయ్యాడు ఓ మోసగాడు. పైగా అమ్మాయి ఇష్టం లేదంటూ పెళ్లైన నెల రోజులకే అమెరికాకు చెక్కేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో పని
సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. బాలయ్య 60 వ బర్త్ డే వేడుకలను ఆయన అభిమానులు జరిపారు. బాలయ్య అభిమానులందరినీ ఏకం చేస్తూ ఎన్ ఆర్ ఐ కోమటి జయరాం చేసిన వినూత్న ప్రయత్నం సక్సెస్ అయింది. తమ అభిమాన హీరో 6
కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయుల�
ఇండియాలో పౌరసత్వాన్ని పొందాలంటే కచ్చితంగా దేశంలోనివారంతా జాతీయ పౌరుల పట్టిక (NRC), జాతీయ జనాభా పట్టిక (NPR)లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో నివసిస్తున్న పౌరులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయులు కూడా
జయరామ్ హత్య కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్ హత్య తర్వాత రాకేష్ మొదట కాల్ చేసింది రాంబాబుకే అని పోలీసు అధికారులు గుర్తించారు. మర
విజయవాడ: కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ఎన్ఆర్ఐ,ఎక్స్ ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. హత్యకు గురైన చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు హైదరాబాదు నుంచి నందిగామకు తీసుకుని వచ్చి ప్రశ�