Home » NSE
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్,నిఫ్టీ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పుంజుకున్నాయి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చరిత్ర సృష్టించింది. ఎన్ఎస్ఈ సూచీ కీలక 16 వేల మార్క్ దాటింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
Reliance Industries Ltd : టెలికాం రంగంపై పట్టు సాధించేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా..దేశీయ టెలికాం విపణిలో అగ్రగామిగా అవతరించంది. అయితే..మరింత పట్టు సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రచ
కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సున్నా కంటే దిగువ స్థాయికి పడిపోయాయి. చరిత్రలోనే తొలిసారి మైనస్లోకి ముడి చమురు ధరలు పడిపోయాయి. మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WIT) బ్యారల్ క్రూడాయిల్ ఫ్�
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం కొనసాగుతుంది. కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మ�
పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�