Home » numaish
ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోనే మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. ఈ కారిడార్ల టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి ట్రైన్ అర్ధరాత్రి 12.00 గంటలకు బయల్దేరుతుంది. గతంలో చివరి ట్రైన్ 11.00 గంటలకే బయల్దేరేది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
హైదరాబాద్లో మళ్లీ నుమాయిష్ సందడి మొదలుకానున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది కరోనా వల్ల నిలిచిపోయిన నుమాయిష్ ఈ ఏడాది ప్రారంభం కానుందని సమాచారం.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్కు మహిళలకు ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మ�
హైదరాబాద్ నగర ప్రజలను 46 రోజులపాటు అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేటినుంచి నుమాయిష్ ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. నుమాయిష్ను ప్రతి ఏటా దాదా
హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
హైదరాబాద్ : నుమాయిష్ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్
రెండ్రోజుల క్రితం జరిగిన నుమాయిష్ అగ్ని ప్రమాదం ఘటనలో 300పైగా స్టాళ్లు ఘోరంగా నష్టపోయాయి. ఎగ్జిబిషన్లో భాగంగా వ్యాపారస్థులు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులతో విక్రయానికి సిద్ధమైన తరుణంలో జరిగిన ప్రమాదం దుకాణదారులను కుదిపేసింద
హైదరాబాద్ నాంపల్లి నుమాయీష్ అగ్నిప్రమాద ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణ చేపట్టారు.