Numbers

    ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బిగ్ షాక్, అమ్మకానికి వ్యక్తిగత సమాచారం

    February 3, 2021 / 04:23 PM IST

    Millions of Airtel numbers leaked: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ కు(airtel) సైబర్ హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25లక్షల మంది ఎయిర్ టెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ �

    అమావాస్య ముహూర్తం : కార్పొరేటర్ల తర్జనభర్జన

    January 24, 2021 / 07:03 AM IST

    ghmc corporators : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుకాబోతుందా? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక కొత్త తేదీన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారా?.. గత డిసెంబర్ 1న హైదరాబాద్ �

    ATMలో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఈ ఆఫర్ వారికి మాత్రమే!

    March 30, 2020 / 11:36 AM IST

    భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI,  స్టాండర్డ్ చార్టర�

    డిసెంబర్-9న….కర్ణాటకలో మళ్లీ జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్!

    December 1, 2019 / 10:55 AM IST

    కర్ణాటకలో ఈ నెల 5న 15 శాసనసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెల్చుకుంటే మరోసారి జేడీఎస్ తో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలిన తర్వాత రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం

    ప్రియాంక రెడ్డి కేసు : నిందితుల ఖైదీ నంబర్లు ఇవే

    November 30, 2019 / 03:23 PM IST

    డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత�

    దేవుడే దిగి వచ్చినా : నంబర్లు మార్చడంపై ఇన్ఫీ ఛైర్మన్ వివరణ

    November 7, 2019 / 03:08 AM IST

    దేవుడే దిగి వచ్చినా..తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస�

    సుప్రీం ఆదేశాలు : కార్లు, బైకులు రీ మోడల్ చేస్తే నంబర్ మాయం

    January 10, 2019 / 07:12 AM IST

    ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయ�

10TV Telugu News