Home » Nupur Sharma
అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. �
నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అడ్వకేట్ అబు సోహెల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. స్వతంత్ర, విశ్వసనీయమైన, నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలని అందులో కోరారు. కాగా, నుపుర్ శర్మపై గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీ హైక�
‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు. డాక్టర్ జకీర్ నాయక్కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు �
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, �
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తిని ఐబీ, ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
తదుపరి విచారణ జరిపే వరకు నుపుర్ శర్మను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతోపాటు ఆమెపై కేసులు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఇండియాలోకి చొరబడి భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన నుపుర్ శర్మను అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ 24ఏళ్ల పాకిస్తానీ రిజ్వాన్ షరీఫ్ రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు బోర్డర్ సెక్యూ�
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ నుపుర్ శర్మ పిటిషన్పై విచారణ జరపనుంది. అలాగే ఆమె వ్యాఖ్యల తర్వాత జరిగిన హత్య, అల్లర్లు వంటి పరిణామాలకు నుపుర్ శర్మనే బాధ్యురాలు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించి
ప్రజలు తమ ఇల్లు, షాపుల వంటివి సురక్షింతంగా ఉండాలి అంటే రాళ్లు, గడ్డపారలు, తుపాకులుదగ్గర పెట్టుకోవాలని సూచించారు.