Home » Nurse
ఓ వైపు కరోనా విస్తరిస్తుంటే..దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వైరస్ ను అరికట్టేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తుంటే..మరికొంతమంది వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. ఇలాగే…చేసిన ఓ డాక్టర్ ను చావబాదారు నర్సులు. ఈ ఘటన హర్యానా రాష్ట్రం�
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
కరోనా వైరస్ నియంత్రణకు అనేక దేశాలు, రాష్ట్రాలు ఇంట్లోనే ఉండాలంటూ ప్రజలను ఆదేశిస్తున్నాయి. ఎక్కడికి ప్రయాణించొద్దంటూ ట్రావెల్ షరతులు కూడా విధించాయి. నిత్యావసర వస్తువుల కోసం వెళ్లక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో చాలామంది గ్రాసరీ స్టోర్లకు వెళ�
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అ�
ప్రపంచదేశాలన్నీ కలిసి చేస్తున్న ఒకే ఒక యుద్ధం…కరోనా వైరస్. చైనాలో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు 110దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణా�
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్స్టేషన్ నుంచి పరారయ్యాడు. వేధింపుల కేసులో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హాస్పిటల్ లో నర్సులు తన కంటికి అప్సరసలుగా కనిపించారంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం(జనవరి-28,2020) పాకిస్తాన్ కు చెందిన నైలా ఇనాయత్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ ఓ ర్యాలీలో ఇమ్రాన
హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఎస్ నిర్మల(45) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన్నేళ్లుగా సర్వీసులో ఉన్నప్పటికీ తోటి ఉద్యోగినులకు ప్రమోషన్ ఇచ్చి తనకు ఇవ్వలేదని నర్సు ఆవేశానికి లోనైంది. గురువారం మధ్యాహ్నం భోజనవేళలో ప్రమోష�
రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది.జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని