Home » Nurses
తమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు
కరోనాతో ప్రపంచం అంతా భయం గుప్పట్లో బతుకుతుంది. ఇటువంటి సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది దేవుళ్లలా సాయం చేస్తూ కరోనా నుంచి కాపాడేందుకు పని చేస్తున్నారు. అయితే వారి పనికి కూడా కొందరు ఆటంకాలు కలిగిస్తున్నారు. డాక్టర్లపై దాడి చెయ్యడం.. నర్సుల
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
కరోనా వైరస్ ప్రపంచాన్ని కంగారు పెట్టేస్తుంది. కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో అయితే దీని ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే 28దేశాల్లో దీని ఛాయలు కనిపిస్తుండగా.. చైనా మాత్రం వ్యాధి కారణంగా అస్తవ్యస్తం అవుతుంది. చైనాలో కరో�