Home » nursing students
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంచుతూ..
100 మంది నర్సింగ్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకొంది. అయితే కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా కరోనా సోకిన వారిలో కొద్దిమంది తాజాగా కేరళ నుంచి వచ్చిన వారు ఉన
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై �
నర్సింగ్ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. స్టైఫండ్ భారీగా పెంచారు. ఇప్పుడు ఇస్తున్న స్టైఫండ్ ను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని