Home » NZ
భారత గడ్డపై ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపైనే సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది.
స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్మెన్ రాణించడంతో అఫ్ఘానిస్తాన్పై విజయం సాధించారు.
తాలిబన్ల దేశం గెలవాలని భారత్ కోరుకుంటుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
Cricket: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈఓ తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. న్యూజిలాండ్ టూర్ లో ఉన్న తమ జట్టు కొవిడ్-19ప్రొటోకాల్స్ తప్పక పాటించాలని లేదంటే జట్టు మొత్తానికి రిస్క్ తప్పదని తమ ఇళ్లకు పంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గురువ�
తొలి టెస్టు పరాజయాన్ని అధిగమించే దిశగా భారత్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆల్ అవుట్ అయి 242 పరుగులు చేసింది. మొదటి టెస్టుతో పోలిస్తే పరవాలేదనిపించే స్కోరు చేసింది టీమిండియా. ఓపెనర్ పృ�
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్
శ్రీలంకలో జరిగిన మారణహోమం తామే చేసినట్లుగా ఇప్పటికే ఐసీస్ ప్రకటించుకుంది. అయితే న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారని ప్రాథమిక నివేదికలో తెలిసినట్లు శ్రీలంక రక్షణ మంత్రి రు�