Home » nzvind
హమిల్టన్ వేదికగా భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగించడంతో పలుసార్లు అంపైర్లు ఆటను నిలిపివేశారు. 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో వర్షం తగ్గినా మ్యాచ్ ఆడే పరిస్థిత�
ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య ఇవాళ మౌంట్ మౌంగనుయ్లో 2వ టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2వ టీ20 మ్యాచ్ కు కూడా వర్షం ముప్పుపొంచి ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. పగటిపూట మౌంట్ మౌంగనుయ్ల
భారత్ - న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్లో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మధ్యాహ్నం 12గంటలకు జరగాల్సిన మ్యాచ్ను తొలుత అంప్లైర్లు వాయిదా వేశారు.
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టీ20లో ఓటమిపై దినేశ్ కార్తీక్ పశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. సిరీస్కు నిర్ణయాత్మకమైన మ్యాచ్లో ఆఖరి ఓవర్లలో క్రీజులో దినేశ్ కార్తీక్ ఉండడంతో అభిమానులంతా అతనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఐదు బంతు�
హామిల్టన్ : లాస్ట్ టి20 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కివీస్ విధించిన 212 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా చేధించకలేకపోయింది. కేవలం 4 రన్లతో న్యూజిలాండ్ టీం విజయం సాధించింది. దీనితో 2 – 1 తేడాతో కివీస్ సిరీస్ని వశం చేసుకుంది. తొలుత బ్యాటి�
టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో కివీస్ బ్యాట్స్మెన్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత్కు 213 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచుతూ సిరీస్ టైటిల్ను సవాల్ చేశారు. ఓపెనర్లు కొలిన్ మన్రో(72), సీఫెర్ట్(43)రాణించడంతో ఆతిథ్య �
కివీస్ పర్యటనలో ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ను ఆడేందుకు టీమిండియా సమాయత్తమైంది. హామిల్టన్లోని సెడాన్ పార్క్ వేదికగా ఫిబ్రవరి 10న జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడమే ఉత్తమం. సిరీస్లో మొదటిదైన తొ�
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మన్ ఎల్బీడబ్ల్యూపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కృనాల్ పాండ్య వేస్తున్న ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో న్యూజిలాండ్ బ్యా�
తొలి టీ20 ఓటమికి ధీటుగా బదులిచ్చిన టీమిండియా రెండో టీ20 లో కివీస్ జట్టును ఉతికారేసింది. అన్ని విభాగాల్లో దూకుడు చూపించిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. హామిల్టన్లోని సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న మూడో టీ20 సిరీ
భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ జట్టును ఆరంభం నుంచి కట్టడి చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు తీసి 158 పరుగులకు కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసి పతనాన్ని ఆరంభించగా కృన