Home » obc
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఈ పాలసీని ఏప్రిల్11న యూజీసీ నోటిఫై చేసింది. ఇక నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని యూజీసీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నేతలు చేసిన విమర్శలు కాంగ్రెస్ సీనియర్ శశిథరూర్ తిప్పి కొట్టారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఓబీసీలే కాదని, మరి ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఎలా అంటారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లా
మంత్రి కేటీఆర్ ట్విటర్ లో 2004 నాటి ఫొటోను షేర్ చేశారు. కేంద్రంలో ఓబీసీకి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు 2004 నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
నీట్ పీజీ - 2021 కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని సోమవారం(అక్టోబర్-25,2021) కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్
ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి.. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుపై శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈబీడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది.
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర