యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత పేమెంట్లు తొలిసారిగా అక్టోబరులో రూ.200కోట్ల మార్క్ దాటింది. కరోనా పరిస్థితులు మొదలైన తర్వాత తొలిసారి పండుగ సీజన్లో నమోదైన భారీ ట్రాన్సాక్షన్లు ఇవే. తొలి 15రోజుల్లోనే 100కోట్ల మార్కును దాటేశాయి. ఈ 100కోట్ల ట�
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం 1962 తర్వాత ఇంత కూల్ గా మరెప్పుడూ లేదని ఐఎండీ చెప్తుంది. 16.9 డిగ్రీ సెల్సియస్గా మాత్రమే నమోదైందని ఇండియా మెటరాలాజికల్ డిపార్ట్మెంట్ డేటా సూచిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో అక్టోబర్ నెల కనీస ఉష్ణోగ్రత 19.1 డిగ్రీ సెల్సియస్ గ
world egg day : బ్రహ్మచారికి అమృత బాండం… బడ్జెట్ పద్మనాబాలకు ప్రియం… చిన్నారులకు శ్రేష్టమైన ఆహరం. వృద్దులకు మెత్తటి మజా. క్రీడాకారులకు మంచి శక్తిప్రదాయిని…అందరి నేస్తం. అదేనండి కోడిగుడ్డు. నేడు వరల్డ్ ఎగ్ డే. బ్రేక్ పాస్ట్, బిర్యాని… అసల�
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇవాళ(సెప్టెంబర్-25,2020)కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని నిర్వచన్ సదన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. బ�
Unlock 4.0 : కరోనా ప్రభావంతో ఆరు నెలలుగా మూత పడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే ప్రశ్నకు జవాబు రావడం లేదు. ఈ రంగంపై ఆధారపడిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినిమా రంగంలో పని చేసుకొనే చిన్న చిన్న కార్మికులు అవస్థలు అంతాఇంతా కాదు. ఆకలితో అ�
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి అయిత
ప్రపంచానికి గుడ్ న్యూస్.. రష్యా కనిపెట్టిన కరోనా వైరస్కు వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మొన్నటివరకూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా.. ఇప్పుడు భారీ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే.. వచ్చే అక్�
ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రూ .600 భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అక్టోబర్ 27 వరకు పొడిగించింది. ఈ ప్లాన్ అంతకుముందు జూలై 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. బ్రాడ్బ్యాండ్ ప్లాన్లో 300GB 40Mbps హై-స్పీడ్ బ్రౌజింగ్తో పాటు అన్ లిమిటె�
ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్.. ఫైనల్ స్టేజ్క�
దేశవ్యాప్తంగా వృత్తివిద్య, సాంకేతిక విద్యాసంస్థలు అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి సవరించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. దేశవ్యాప�