తెలుగు సినిమా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ�
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�
మెన్స్ టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�
గతేడాది అక్టోబర్ లో ముంబైలో దారుణ హత్యకు గురైన మోడల్ మన్సీ దీక్షిత్ కేసులో పోలీసులు చార్జిషీటులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన్సీని హత్య చేసిన నిందితుడు, ఫొటొగ్రాఫర్ సయూద్ ముజమ్మిల్(19) తనతో సెక్స్ కి నిరాకరించిందని ఆమెను హత్య చేసి�