యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి
అట్లతద్ది అంటే ఆధ్యాత్మికతనే కాదు వినోదాన్నీ అందించే పండుగ. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ఆంధ్రదేశంలో పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం (2019) అక్టోబర్ 15న ప్రారంభమై.. 16న ముగిసింది. అసలైతే ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మ
బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన న్యూస్. బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన సమయం. బ్యాంకులతో ఏవైనా పనులు ఉంటే ముందే జాగ్రత్త పడండి. మీ పనులను షెడ్యూల్
పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప
ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళ్లలో అక్టోబరు 1నుంచి మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా.. రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళ్లలో ఒకటి ఎంపిక చేసుకుని అమలు చేస్తారు. దేశంలోని 400జిల్లాల్లో ఖాతాదారులు బ్యాంకు సేవలను
బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా? అసలే పండగ సీజన్.. ఏటీఎంల్లో వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి. ఖర్చులకు డబ్బులు దగ్గర పెట్టుకోండి. లేదంటే పండగ రోజున చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు జాగ్రత్త. వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల లోపే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభు
తెలుగు సినిమా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి