Home » odd even
కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం)పాటించేందుకు దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని “ఆజాద్ పూర్ మండి”కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఏప్రిల్-13,2020)నుంచి సరి-బేసి రూల్స్ ప్రవేశపెట్ట�
దేశ రాజధాని ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడోరోజు వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు తెలిపిన ప్రకారం ఢిల్లీలో ఇవాళ(నవంబర్-15,2019)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)లెవల్ దాదాపు 500 మార్క్ కు చేరుకుంది. ఇప్పటికే �
దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక
ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం చె�
నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపార�
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.