-
Home » Odisha Train Accident
Odisha Train Accident
Odisha train tragedy : ఒడిశా రైలు ప్రమాదం జరిగి రెండు నెలలు గడచినా…ఇంకా 29మంది మృతదేహాలను గుర్తించలేదు
ఒడిశా రైలు దుర్ఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఇంకా 29 మృతదేహాలను గుర్తించలేదు. ఈ మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చారు. ఈ రైలు ప్రమాదంలో 266 మృతదేహాలను మృతుల బంధువులకు అప్పగించారు.....
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం ఎఫెక్ట్.. పలువురు అధికారులు బదిలీ.. సౌత్ ఈస్టర్న్ నూతన జీఎంగా అనిల్ కుమార్ మిశ్రా నియామకం
బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొన్ని వారాల తరువాత సౌత్ ఈస్టర్న్ రైల్వేకు నూతన జనరల్ మేనేజర్గా అనిల్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.
Odisha Train Accident Probe:ఒడిశా రైల్వే సిగ్నల్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ
ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు....
Odisha: ఒడిశాలోని ఝాజ్ పూర్ రైల్వే స్టేషన్లో ప్రమాదం.. ఆరుగురి మృతి
ఈదురుగాలికి బోగీలు ముందుకు కదలడంతో ఆరుగురు మృతి చెందారు.
Bhubaneswar : ఒడిశా రైల్వే ట్రాక్పై ప్రేమ లేఖలు, బొమ్మలు .. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు
'చిన్న మేఘాలు వర్షం కురిపిస్తాయి.. చిన్న కథలు ప్రేమనిస్తాయి'.. ఒడిశా రైలు ట్రాక్పై విషాదానికి సాక్ష్యంగా మిగిలిన ప్రేమ కవితలు.. చిట్టి చేతులు ఆడుకున్న బొమ్మలు కన్నీరు పెట్టిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కనిపిస్తున్న
Anantha : సినిమాకి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద సహాయ నిధికి.. ‘అనంత’ మూవీ నిర్మాత!
రామ్చరణ్ ధృవ సినిమాలో నటించిన ప్రశాంత్ కార్తీ.. తాజాగా తానే నిర్మాత, హీరోగా మారి ‘అనంత’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయిని..
Odisha Train Accident: రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని అసత్యాలు చెప్పి పరిహారాన్ని…
ఆమె భర్త బతికే ఉన్నాడు. తన భార్య చేసిన పనికి కంగుతిన్నాడు.
South Central Railway: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. 9వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
ఈనెల 9వ తేదీ వరకు పలు రూట్లలో వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలను అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.
Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.