Home » Odisha
ఓ భారీ నాగుపాము ఓ బీర్ క్యాన్లో దూరింది. పాపం దాంట్లోంచి బయటకు రాలేక నానా అవస్థలు పడింది.
పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై కోడిగుడ్ల దాడిని మరువకముందే.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీపై కోడిగుడ్ల దాడి జరిగింది.
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందు జరిగిన ఘోరం ప్రయాణికులను భయపెట్టింది. రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్
పాము విషం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఒడిషాలోని డియోగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇదేందిరా బాబూ? ఈ కరోనా కాలంలో అన్ని ఇసిత్రాలే..అచ్చు కరోనా వైరస్ లాంటి దోసకాయలు సోషల్ మీడియాలో వామ్మో కరోనానా? దోసకాయలా?అనిపిస్తున్నాయి.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో కామాంధులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాలల్లో మార్పు రావడం లేదు. మహిళలకు రక్షణ లభించడం లేదు. దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు..
దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముందడుగు వేశాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం నిర్దేశించుకున్నాయి.