Home » Odisha
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ పై ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన సన్నద్ధతపై జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుం
విడాకుల కోసం కోర్టుకెక్కిన దంపతులకు వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని తెలియజెప్పి మళ్లీ పెళ్లి చేసి పంపించింది ధర్మాసనం.
ఓ కళాకారిణి మాత్రం వినూత్న ప్రయత్నం చేసింది. ఆహార ధాన్యాలతో 8 అడుగుల పొడవున్న మోదీ చిత్రపటాన్ని తయారు చేశారు.
అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు ఆమె సంపాదించిన ఆస్తులు చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 4 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు.
వాళ్లిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు... రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం చేశాక ఆమెను వదిలేసి పారిపోయాడు.
మీరే బంతాట ఆడుతారా ? మేము ఆడుతాం అంటున్నాయి ఎలుగుబంట్లు. ఫుట్ బాల్ బంతితో సరదగా ఆడుకున్నాయి అవి.
రకరరకాల పేర్లతో ఛాటింగ్ చేస్తూ..ఏవో కారణాలు చెబుతూ...డబ్బులు దండుకుంటున్న ఓ యువతి భాగోతం బయటపడింది. లక్షల రూపాయలు వసూలు చేసిన ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కష్టసుఖాలను కలిసి పంచుకుంటామని ఏడడుగులు వేశారు. ఎన్నో ఆశలతో దాంపత్య జీవితం మొదలు పెట్టారు. అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను దారుణంగా హత్యచేసి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.
ప్రముఖ ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది.