Home » Odisha
హైదరాబాద్ హిమాయత్నగర్ మణప్పురం గోల్డ్లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు.
ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.
ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు.
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.
మద్యం తాగడానికి రూ.100లు ఇవ్వలేదని ఓ యువకుడు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
టైటిల్ చూసి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. పెళ్లిలో మటన్ కర్రీ వండలేదని ఆ పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని పోలీసు ఉద్యోగాల్లోకి అప్లై చేసుకోవచ్చంటూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్ పదవుల ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది. ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆన్ లైన్లో మగ, ఆ�
ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.
జూన్ మూడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరికి చెందిన సాస్వత్ రంజన్ సాహూ అనే 18 ఏళ్ల కుర్రాడు అగ్గిపుల్లలతో సైకిల్ తయారు చేసిన ఔరా అనిపించాడు.
తుపాను కష్టకాలంలో ప్రజలకు సహాయ పడటానికి సిధ్ధంగా ఉన్న మహిళా కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం చేసిన ఘటన ఒడిషా లో చోటు చేసుకుంది.