Home » Odisha
ఒడిశాను కరోనావైరస్ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. చిన్నపిల్లలే టార్గెట్ గా పంజా విసురుతోంది. 24 గంటల్లో 131 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్ ఎట్టకేలకు 10th Class పరీక్ష పాస్ అయ్యారు.
ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి.
డీఆర్డీవో(Defence Research and Development Organisation)అభివృద్ధి చేసిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.
కామెర్లు, రక్తహీనతతో బాధపడుతూ కూడా ఓ మహిళ నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.అదికూడా సాధారణ ప్రసవంతో. తల్లితో పాటు నలుగురు ఆడపిల్లలు క్షేమంగా ఉండటం విశేషం.
అత్యాధునికాలంలోనూ కులాంతర వివాహాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కులాంతర వివాహం చేసుకుని ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్లిన జంటకు గ్రామ పెద్దలు భారీ జరిమానా విధించారు.
ఆలయ నిర్మాణ మంతా ప్రత్యేకతో కూడుకున్నది. ఇక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం విశేష ఆకర్షణగా నిలుస్తుంది.
పూరీ జగన్నాథుడు కొలువైన పూరీ నగరం అరుదైన ఘనతను సాధించింది.లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో వలెనే రోజంతా అంటే 24 గంటలు మంచినీటి సరఫరాను అందించే నగరంగా పేరొందింది. ఎటువంటి ఫిల్టర్ చేయకుండానే పరిశుభ్రమైన నీటిని 24గంటలు అందిం�
మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర �
దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(Akash-NG) భారత్ విజయవంతంగా పరీక్షించింది.