Home » Odisha
సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్స్సు చెప్పింది. బస్ చార్జీలు తగ్గించింది. ఎక్కడంటే..
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
ఓ స్మార్ట్ ఫోన్, జల్సా కోసం ఖర్చులకుమ డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఓ యువకుడు దారుణాకి ఒడికట్టాడు.
ఒడిషాలో ఎన్కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఒడిషాలోని భువనేశ్వర్ లోని జగన్నాధ్ స్వామి ఆలయంలోని ఒక ఉప ఆలయంలోని పూజారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలోని ముండపోత కేల తెగకు చెందిన గిరిజనులు ‘బుక్కెడు బువ్వ కోసం..గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. వారిప్రదర్శనలు చూస్తే శరీరంపై రొమాలు నిక్కపొడుచుకోవల్సిందే
గులాబ్ తుఫాను వేళ 41మంది గర్భిణులు ప్రసవించారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు తల్లులు వారి బిడ్డలకు ‘గులాబ్’ అని పేరు పెట్టుకున్నారు.
ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఆకాష్ మిసైల్ యొక్క కొత్త వెర్షన్ - ‘ఆకాష్ ప్రైమ్’ ను విజయవంతంగా
బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతం వణికిపోయింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి