Home » Odisha
odisha: cyclone name newborns babies ‘yaas’ : నేటి యువత డ్రెస్సింగ్ లోనే కాదు తమకు పుట్టే పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో కూడా ట్రెండ్ నే ఫాలో అవుతున్నారు. ఆయా రోజుల్లో ట్రెండ్ ను బట్టి పేర్లు పెడుతున్నారు. అప్పట్లో పాకిస్థాన్ సైన్యానికి చిక్కి ఏమాత్రం అదరక బెదరక సురక�
యాస్ తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ అతలాకుతలం అయ్యాయి. రెండు రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. తుపాను బీభత్సానికి కోటి మందికి పైగా నష్టపోయారు.
తుఫాన్ వచ్చేలా ఉంది. దానికి తోడు ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బయటికి ఎందుకు వచ్చావని అడిగిన రిపోర్టర్ కు ఓ వ్యక్తి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. వేగంగా వీస్తున్న గాలుల్లో ...
అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి ఒడిశాకు చెందిన నర్సు తన ఉద్యోగాన్ని మానేశారు. భర్తతో కలిసి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం తుపానుగా మారింది. రాగల 12గంటల్లో ఇది తీవ్ర తుపానుగానూ... తర్వాతి 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను ఇది రూపాంతరం చెందుతుందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది. దీనిపై కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చ�
ఒడిషాకు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78)ఇటీవల కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.