Odisha

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

    November 11, 2020 / 08:01 PM IST

    Six members killed : ఒడిశాలో విషాధం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాలంగీర్ జిల్లా సంరపాడ గ్రామంలో బుధవారం (నవంబర్ 11, 2020) ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడాన్ని ఇంటి పొరుగున ఉన్నవారు గమనించారు. కిటిక�

    ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

    November 11, 2020 / 01:49 PM IST

    Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �

    ఒడిషాలో Antivirus టిఫెన్ సెంటర్…

    November 5, 2020 / 02:26 PM IST

    “Antivirus” Tiffin Center : యజమానులు కస్టమర్లను ఆకర్షించటం కోసం, తమ వ్యాపారం సజావుగా జరగటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖంగా కొందరు పేరుతోనే ఆకర్షిస్తుంటారు. పేరులో ఏముందనుకుంటే పొరపాటు పడినట్టే అండోయో, ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వర�

    ఒడిషాలో అరుదైన బ్లాక్ టైగర్

    November 5, 2020 / 11:37 AM IST

    Black Tiger : నల్లపులిని మీరెప్పుడైనా చూశారా? వీటి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే చూడండి. అచ్చం నల్ల రంగులో ఉండే ఈ పులి ఒడిషాలోని తూర్పు ప్రాంతంలో కనిపించింది. ఇది చాలా అరుదైన జాతికి చెందినవి. సౌమెన్ బాజ్ పేయీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ అరుదైన జాతి�

    వైరల్ ఫోటో: Wow.. అరుదుగా కనిపించే పసుపు తాబేలు!

    October 31, 2020 / 12:28 PM IST

    Rare yellow turtle : ఈ సృష్టిలో ప్రతిదీ చూడటానికి ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. కొన్ని వింత ఆకారంలో ఉండే జంతువులు, మరికొన్ని ఉండాల్సిన రంగులో కంటే ప్రత్యేక రంగులో కనిపించి కనువిందు చేస్తుంటాయి. తాజా బెంగాలో పసుపు రంగులో ఉండే తాబేలు చెరువులోంచి బయటపడిన ద

    డ్రైవర్ కు రూ.4 కోట్ల జరిమానా..! లబోదిబోమన్న యువకుడు

    October 30, 2020 / 03:58 PM IST

    Odisha : నెలకు 10వేల రూపాయలు ఉద్యోగం చేసుకుని జీవించే ఓడ్రైవర్ కు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ.4 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ యువకుడు పాపం లబోదిబోమంటూ నాకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళిత

    NEETలో 720/720 మార్కులు సాధించిన సోయబ్

    October 17, 2020 / 08:28 AM IST

    Odisha స్టూడెంట్ NEET‌లో 720/720 మార్కులు సాధించి టాప్ గా నిలిచాడు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో అడ్మిషన్ కోసం రాసిన ఎంట్రన్స్ టెస్ట్ లో వంద శాతం సక్సెస్ సాధించడం ఫుల్ జోష్ తెప్పించిందంటూ.. తాను మెడికల్ స్టడీస్ పూర్తి చేసి కార్డియాలజిస్ట్ అవుత�

    పృథ్వీ-2 మిసైల్ నైట్ ట్రయిల్ విజయవంతం

    October 16, 2020 / 10:04 PM IST

    night trial of nuclear-capable Prithvi-2 missile దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 మిసైల్ నైట్ ట్రయిల్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) భారత్ విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణిని రాత్రి వేళ ప్రయోగంలో భాగంగా ఒడిశా తీరంలో బాలసోర్‌ దగ్గర్లోన

    బాలికపై అత్యాచారం: అలిగి ఇంట్లోంచి పారిపోయి 22రోజులు నరకం చూసింది

    October 15, 2020 / 09:19 PM IST

    ఒడిశాలోని కటక్‌లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు అరెస్టు అయ్యారు. అత్యంత క్రూరంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికపై దారుణానికి పాల్పడ్డారు ఆ నీచులు ఇద్దరు. వివరాలల్లోకి వెళ్తే.. పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి చెప్పినదాని ప్రక

    17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి… 22 రోజుల పాటు అత్యాచారం చేసిన కీచకులు

    October 15, 2020 / 11:23 AM IST

    odisha  : ఇంటి నుంచి పారిపోయిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళతానని నమ్మించి , ఒక గదిలో బంధించి 22 రోజులపాటు అత్యాచారం చేసిన ఘటన ఒడిషాలో వెలుగు చూసింది. కటక్ కు సమీపంలోని జగత్ సింగ్ పూర్ జిల్లా, తిర్టోల్ కు చెందిన 17 ఏళ్ళబాలిక కుటుంబ సభ్యులపై అలిగి.. గత నె

10TV Telugu News