Home » Odisha
Domestic violence, dowry case lodged against BJD MP : సినీ నటుడు, ఒడిషాలోని కేంద్రపార నుంచి ఎంపికైన బిజూ జనతా దళ్ ఎంపీ, అనుభవ్ మొహెంతీపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపులు కేసు నమోదైంది. ఆయన భార్య, నటి వర్ష ప్రియదర్శిని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుభవ్ మొహంతి అతని అన�
Odisha : Tea Stall woner Served Rs. 109 Crore GST Notice : ప్రతీ రోజు తెల్లవారుఝాములనే లేచి టీ కాచి అమ్ముకుంటేనే గానీ రోజు గడవని ఓ చిరు వ్యాపారికి జీఎస్టీ అధికారుల ఝలక్ ఇచ్చారు. రెక్కాడితే డొక్కాడని జీవికి ఏకంగా రూ.109 కోట్ల రూపాయల పన్ను బకాయి పడ్డావు..వెంటనే కట్టాలంటూ నోటీసు పంప
Telangana : Four people clash for Chicken Leg Piece Issue..one killed : చికెన్ లెగ్ పీస్ కోసం గొడవ పడి, దాడి చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చికెన్ లెగ్ పీస్ కోసం జరిగిన నలుగురు గొడవపడ్డారు. వారిలో ఒకరు ప్రాణం కోల్పోగా మిగిలిన ముగ్గురు జైలుపాలయ్యారు. కోడికాళ్ల కోసం నలుగురు కూలీల �
bus overturns near Odisha’s Kalahandi district ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయా�
Written test in Raj Bhavan for Odisha VC aspirants : ఒడిషాలోని ఆరు యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ పోస్టుల నియామకానికి రాజ్ భవన్ లో నవంబర్22,ఆదివారం నాడు పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన యూనివర్సిటీ ప్రోఫెసర్లు ఈ పరీక్షకు హజరయ్యారు. ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ప్రశ్నలు చూసి చాలా
covid vaccine odisha : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఆరోగ్య కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, 65 ఏళ్లు పైబడిన వారికి తొలుత ప్రాధాన్యత కల్పిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం కరోనా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అ�
Odisha 11 yr old girl complaint against her father : ఒడిశాలో ఓ చిన్నారి తన తండ్రిపై ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదుచేసింది. నాకు వచ్చే డబ్బులన్నీ మా నాన్న తీసేసుకుంటున్నాడు సార్..దయచేసి నాకు న్యాయం చేయండి సార్..అంటూ కలెక్టరర్ ని కోరింది 11 ఏళ్ల బాలిక. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క�
Three killed, 15 injured in bus accident in Odisha : ఒడిషాలోని రాయగడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా… మరో 15 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోరాపుట్ లోని లక్షీపూర్ నుంచి కటక్ వ�
Bans Chhath Puja : కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్నిటిపైనా పడుతోంది. వేడుకలు, సంబరాలను ఆంక్షల నడుమ నిర్వహించుకోవాల్సి వస్తోంది. పండుగలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక�
False Murder: మర్డర్ కేసులో నిందితులను కాకుండా ఇతరులను శిక్షించినందుకు గానూ.. ఒక్కొక్కరికి రూ.2.5లక్షల చొప్పున ఇద్దరికి రూ.5లక్షలు ఇవ్వాలని ఒడిశా మానవ హక్కుల కమిషన్ పోలీసుని ఆదేశించింది. పైక్మాల్ పోలీసులు ఆ వ్యక్తులను ఓ బాలుడ్ని హత్య చేసిన కేసులో 2016లో