Odisha

    ఆటోలో తోట..ఎక్కితే ప్రకృతిలో కూర్చున్న ఫీలింగ్

    October 14, 2020 / 01:04 PM IST

    odisha:సిటీలో ప్రతీచోటా ఆటోలు తిరుగుతుంటాయి. ఆ ఆటోల్లో ఒడిశాకు చెందిన సుజిత్‌ డిగల్‌ అనే ఆటోవాలా ఆటో వెరీ వెరీ డిఫరెంట్. సుజీత్ భయ్యా ఆటో ఎక్కితే దిగాలనే అనిపించదు. ఆటోలో ఉన్నామా? పల్లెటూరిలో పచ్చని ప్రకృతిమాత ఒడిలో ఉన్నామా అనిపిస్తుంది. సుజీత్ �

    పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం..9 మందికి గాయాలు

    October 8, 2020 / 11:54 AM IST

    odisha:ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని పెట్రోల్ బంకు లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఐవోసీఎల్‌ పెట్రోల్‌ బంకులో జరిగిన ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్ర�

    రాజ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం

    October 7, 2020 / 03:37 PM IST

    Major Fire near Odisha Raj Bhavan  ఒడిశా రాజధాని భువనేశ్వర్ ​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం(అక్టోబర్-7,2020)మధ్యాహ్నాం రాజ్​భవన్​ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు 6

    బ్రహ్మోస్​ సూపర్​ సోనిక్​ ​ మిసైల్ పరీక్ష విజయవంతం

    September 30, 2020 / 03:04 PM IST

    BrahMos Supersonic Missile 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అత్యంత శక్తిమంతమైన సూపర్​ సోనిక్​ బ్రహ్మోస్ ​ క్రూయిజ్​ ​ మిసైల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. . జే -10 ప్రాజెక్ట్ కింద భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ). ఈ పరీక్షను విజయవ

    ఇండియాలో ఫేక్ COVID-19 vaccine అమ్మాలని..

    September 27, 2020 / 07:16 AM IST

    COVID-19 మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు దొరికిన ప్రత్యామ్నాయాలన్నింటినీ పాటిస్తుంటే.. వ్యాక్సిన్ పేరిట ఫేక్ మందులు తీసుకుని అమ్మకానికి రెడీ అయిపోతున్నారు. ఈ అంశం మీదనే ఒడిశా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిన

    రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

    September 24, 2020 / 05:41 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �

    తాగుబోతు తల్లిని హత్య చేసిన మైనర్ కొడుకులు

    September 18, 2020 / 09:24 AM IST

    సొసైటీ లో మగవాడు తాగి వచ్చి కుటుంబాన్ని రాచి రంపాన పెట్టటం మనం చూస్తూ ఉన్నాము. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే కుటుంబం రోడ్డున పడటం వంటి కధలు చాలా వింటూ ఉంటాం.. కానీ…… తాగొచ్చి వేధింపులకు గురి చేస్తున్న తాగుబోతు త�

    కరోనా రోగులు ఓటు వేయవచ్చు – ఎన్నికల అధికారులు

    September 10, 2020 / 02:15 PM IST

    కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్�

    అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే: హైపర్​సోనిక్​ మిసైల్ ప్రయోగం విజయవంతం

    September 7, 2020 / 03:43 PM IST

    India joins US, Russia, China hypersonic Missile club: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్ ‌ని విజయవంతంగా పరీక్షించింది.  దేశీయంగా అభివృద్ధి చేసిన ‘హైపర్​సోనిక్​ సాంకేతిక క్షిపణి వాహక నౌక’ (HS

    అతి త్వరలో ఒడిశాలో బీజేపీ ప్ర‌భుత్వం…నడ్డా కీలక వ్యాఖ్యలు

    September 5, 2020 / 06:40 PM IST

    త్వ‌ర‌లోనే ఒడిశాలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలిపారు. శ‌నివారం ఒడిశా రాష్ర్ట కార్య‌నిర్వాహ‌క స‌మావేశంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించిన ఆయ‌న… ఒడిశాలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ�

10TV Telugu News