Home » Odisha
సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కానీ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన సబ్ ఇన్సెక్టర్ నే మోసం చేస్తే ఆమె డీజీపీ కి ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి, తీరా లైంగికంగా కలిశాక పెళ్ళిమాటేత్తే �
కాకుల్లో తెల్లకాకి వేరయా. వెయ్యి నల్లటి కాకుల్లో ఒక్కటంటే ఒక్క తెల్ల కాకి ఉంటే అందరూ దాని వైపే చూస్తారు. కాకి అంటే నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటిప్పుడు తెల్లకాకి కనిపిస్తే వింతకాక మరేంటి? మరి అటువంటి తెల్లకాకి కనిపిస్తే జనాల�
ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర
డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి
ఒడిశాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంత వరకూ ఎప్పుడూ కనిపించని తాబేలు ఒకటి కనిపించి కనువిందు చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో రకాల తాబేళ్లను చూశాం. కానీ బంగారపు రంగులో మెరిసిపోతున్న తాబేలుని మాత్రం చూసి ఉండం. పసుపు రంగులో ధగధగా మెరిసిపోతూ.. అందరిని �
అసలే కరోనా సీజన్.. సామాజిక దూరం తప్పక పాటించాల్సిన సమయం. అందులోనూ కోవిడ్-19 గైడ్ లైన్స్ అమల్లో ఉన్నాయి. అయినా పట్టించుకోలేదు.. పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి ఊరేగింపుతో పెళ్ల మంటపానికి బయల్దేరాడు ఒడిషా వరుడు. ఒడిశాలోని బెర్హాంపూర్ల
ఒడిశా CM నవీన్ పట్నాయక్ చెప్పిన శుభవార్త రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లలో సంతోషాన్ని నింపింది. సామాజిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించింది. ప్రతీ నెలా పెన్సన్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకంలో ట్రాన్స్జెండర్ సంఘ సభ్యులను చేర్చడా
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న డాక్టర్ పై దాడి చేశాడు. డాక్టర్ చెవి
కరోనా సోకి దేశంలోని పలుచోట్ల డాక్టర్లు,హెల్త్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఒడిషా ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు,హెల్త్ వర్కర్లు ఎవరైనా చనిపోతే వారిని అమరవీరులుగా గుర్తిస్తామ�