Home » Odisha
ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ లిస్ట్ లో 64.2
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.
ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �
ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు
ఇదేదో సినిమా అనుకోకుండి. అవును మీరు వింటున్నది నిజమే. ఓ ఇంజనీర్ బిక్షమెత్తుకుంటున్నాడు. రిక్షా కార్మికుడితో ఘర్షణ పెట్టుకున్న అనంతరం పీఎస్లో ఆ వ్యక్తి రాసిన లేఖ చూసిన పోలీసులు షాక్ తిన్నారు. స్పష్టమైన ఇంగ్లీషు భాషలో రాసి ఉంది. దీంతో అతను గ�
ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది. సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజ
గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట. రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్కు రైల్వే మార్గాన�
ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్గుండి దగ్గర ముంబై భువనేశ్వర్ లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి, మర
ఒడిషాలో దారుణం జరిగింది. 13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. మహిళలు, యువతులపై దాడికిపాల్పడుతున్నవారిపై పోలీసులు చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ యువతులపై అత్యాచారాలు ఆగటంలేదు. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో 8 వ�
ఒడిశాలోని నందరంకనన్న జులాజికల్ పార్క్ లో ఉన్న తెల్లపులి స్నేహ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం (జనవరి 9,2020) తెల్లవారుఝామున 3.33 నుంచి 5.44 గంటలకు స్నేహ రెండు పిల్లల్ని కన్నది. ఈ రెండు పిల్లలతో కలిపి నందంకనన్ జూలో మొత్తం 27 పులులు ఉన్నాయి. 8 తెల్ల