Odisha

    కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..

    February 15, 2020 / 05:12 AM IST

    కరోనా(కొవిడ్‌-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్‌గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�

    నవీన్ పట్నాయక్…ధనవంతుల లిస్ట్ లో నెం.1

    February 13, 2020 / 09:36 AM IST

    ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ లిస్ట్ లో 64.2

    నిశ్చితార్థానికి వెళ్తుండగా విషాదం : కరెంట్ షాక్ తో 8 మంది మృతి

    February 9, 2020 / 11:57 AM IST

    ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.

    Odisha : లోయలో పడ్డ బస్సు..9 మంది మృతి..40 మందికి గాయాలు

    January 29, 2020 / 04:57 AM IST

    ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుధవారం (జనవరి 29,2020) తెల్లవారుఝూమున 3 గంటల సమయంలో 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 �

    మావోయిస్టు దారుణ హత్య : రాళ్లతో కొట్టి చంపిన గ్రామస్తులు

    January 26, 2020 / 07:16 AM IST

    ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టును హత్య చేశారు. జంతురాయి గ్రామస్తులు రాళ్లతో కొట్టి మావోయిస్టును చంపేశారు. మృతుడిని గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు

    బిచ్చమెత్తుకుంటున్న ఇంజనీర్..షాక్ తిన్న పోలీసులు

    January 19, 2020 / 01:14 AM IST

    ఇదేదో సినిమా అనుకోకుండి. అవును మీరు వింటున్నది నిజమే. ఓ ఇంజనీర్ బిక్షమెత్తుకుంటున్నాడు. రిక్షా కార్మికుడితో ఘర్షణ పెట్టుకున్న అనంతరం పీఎస్‌లో ఆ వ్యక్తి రాసిన లేఖ చూసిన పోలీసులు షాక్ తిన్నారు. స్పష్టమైన ఇంగ్లీషు భాషలో రాసి ఉంది. దీంతో అతను గ�

    ఆ రైల్వే స్టేషన్ రోజు ఆదాయం రూ. 20

    January 18, 2020 / 10:33 AM IST

    ఊళ్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారంటే ఆ ఊరిలో జనం  రోజూ రైలెక్కి పక్క ఊరికి వెళ్ళటమో…ఇంకెక్కడికైనా ప్రయాణం చేయటమో  జరుగుతుంది. ఆ ఉరి ప్రజల అవసరాల కోసం ఇతర ఊళ్ళకు వెళ్లే వాళ్ల సంఖ్య బాగానే ఉండి ఉంటుంది.  సో …ఆ లైనులో ఒకటో రెండో ప్యాసింజ

    మోడీ ప్రారంభించిన….ఆ రైల్వే స్టేషన్ ఆదాయం రోజుకి రూ.20మాత్రమే

    January 17, 2020 / 03:11 AM IST

    గతేడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభమైన ఆ ర్వైల్వే స్టేషన్ ఆదాయం కేవలం రోజుకు రూ.20 మాత్రమేనంట. కేవలం ఇద్దరు ప్యాసింజర్స్ మాత్రమే రోజూ అక్కడినుంచి ప్రయాణం చేస్తున్నారంట.  రూ.115 కోట్లు ఖర్చు చేసి.. ఆ స్టేషన్‌కు రైల్వే మార్గాన�

    రైలు ప్రమాదం: ఆరుగురి పరిస్థితి విషమం

    January 16, 2020 / 05:19 AM IST

    ఒడిశా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్గుండి దగ్గర ముంబై భువనేశ్వర్ లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(నంబరు 12879) రైలు ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి, మర

    ఒడిషాలో దారుణం : 13 ఏళ్ల బాలికపై 36 గంటలపాటు అత్యాచారం

    January 13, 2020 / 02:16 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. 13 ఏళ్లబాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. మహిళలు, యువతులపై దాడికిపాల్పడుతున్నవారిపై  పోలీసులు చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ యువతులపై అత్యాచారాలు ఆగటంలేదు.  గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో  8 వ�

10TV Telugu News