Odisha

    ఇంత దారుణమా : యువకుడిని చితక్కొట్టి..మూత్రం పోశారు

    December 22, 2019 / 04:18 AM IST

    ఓ యువకుడిని చితక్కొట్టారు. చెట్టుకు కట్టేసి..దారుణంగా హింసించారు. అంతటితో ఆగక..అతని ముఖంపై మూత్రం పోసి దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన..ఒడిషాలో చోటు చేసుకుంది. రాజధాని భువనేశ్వర్‌‌కు కేవలం కిలో మీటర్ దూరంలో ఉన్న ఖోద్రాలోని కైపదర్ గ్రామంలో చోటు

    మూడేళ్ల బాలికపై హత్యాచారం..నిందితుడికి మరణశిక్ష

    December 20, 2019 / 06:39 AM IST

    ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే.

    ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ : అరకిలో ప్లాస్టిక్ తెస్తే కడుపు నిండా భోజనం

    December 17, 2019 / 05:20 AM IST

    సోషల్ మీడియాలో అసభ్య పోస్ట్ లు పెడితే అరెస్ట్ చేస్తామని ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా కించపరిచేలా..అవమానపరిచేలా పోస్ట్ లు పెడితే వారిని వెంటనే కనిపెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. మహిళలపై నేరాలు పెరుగుతున్న�

    పేదల ఆకలి తీర్చేందుకు : నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ‘హ్యాపీ ఫ్రిజ్ ’

    December 16, 2019 / 07:08 AM IST

    కొందరికి ఆహారం ఎక్కువై పారవేస్తుంటారు. మరికొందరికి కనీసం కడుపు నింపుకునేందుకు కూడా తిండి దొరకదు. పస్తులతోనే పడుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యర్థంగా పారవేసే ఆహారాన్ని పేదల కోసం అవసరమైనవారి కోసం అంటే ఆకలితో ఉన్నవారి కోసం అందించేందుకు ఒడిశాలో &#

    ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు : మంత్రి ప్రతాప్ జెనా

    December 11, 2019 / 04:45 AM IST

    ఒడిశాలో 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా తెలిపారు. మహిళలు,పిల్లల కోసం ప్రత్యేకంగా 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నామని..వీటిలో 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు సంబంధించిన కేసులపై పనిచేస

    నలుగురు కూతుళ్లతో టాయ్‌లెట్‌లో జీవిస్తున్న మహిళ

    December 10, 2019 / 06:12 AM IST

    ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోం�

    గడ్డివాములో చెలరేగిన మంటలు..ముగ్గురు చిన్నారులు సజీవ దహనం 

    December 1, 2019 / 04:43 AM IST

    ఒడిశా కలహండి జిల్లాలోని బిజ్మారా గ్రామంలో ఓ గడ్డివాములో మంటలు చెలరేగి..అక్కడే ఆడుకుంటున్నా ముగ్గురు బాలికలు సజీవ దహనమైపోయారు. శనివారం (నవంబర్ 31) జరిగిన ఈ దుర్ఘటనలో చనిపోయిన బాలికలు  నాలుగు ఐదు సంవత్సరాల వారే. వారిలో డీజీ, రోజీ అనే ఇద్దరు చిన�

    కాళ్లకు 20, చేతులకు 12 వేళ్లు : మంత్రగత్తె అంటూ వేధింపులు

    November 25, 2019 / 04:34 AM IST

    ఒడిషాలోని గంజాంకు చెందిన కుమారీ నాయక్ అనే  65 మహిళకు పుట్టుకతోనే కాళ్లకు 20 వేళ్లు..చేతులకు 12 వేళ్లతో పుట్టింది. అదే ఆమెకు శాపంగా మారింది. మంత్రగత్తె అంటూ ఊరంతా ఆమెపై ముద్ర వేసింది. అంతులేని వివక్ష చూపింది. ఇంటిలో నుంచి బైటకు రాకూడదంటూ ఆంక్షల�

    అలర్ట్ : సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

    November 11, 2019 / 10:38 AM IST

    చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఒడిశాలోని పారాదీప్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా రాన్ పూర్ గ్రామానకి చెందిన కున్ ప్ర్రధాన్ అనే వ్యక్తి పారాదీప్ లో ఓ ఆలయ నిర్మాణంలో కూలీ గా పని చేస�

    బుల్ బుల్ తుఫానుపై ప్రధాని సమీక్ష

    November 10, 2019 / 07:38 AM IST

    పశ్చిమ బెంగాల్‌, ఒడిషాతో  సహా బంగ్లాదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్న బుల్‌ బుల్‌ తుఫానుపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వ

10TV Telugu News