Home » Odisha
మోటార్ వెహికల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. భారీగా విధిస్తున్న ఫైన్లు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు..వేలు..కాదు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. అదేమిటంటే..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. రూల్ ఈజ్ రూల్ అని ఖరాఖండిగా చెప్�
మోటార్ వెహికల్ యాక్టు నిబంధనలు అమలు చేయడానికి టైం తీసుకోవాలని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధించిన టైంలో అన్ని పత్రాలు దగ్గర పెట్టుకోవాలని వాహనదారులకు సూచిస్తోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తా�
కొత్త మోటార్ వెహికల్ చట్టం వాహదారుల్లో బెంబేలెత్తిస్తోంది. భారీగా ఫైన్లు పడుతుడడంతో ఏమీ చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు విధించిన జరిమానాను కట్టలేనని..స్కూటీని వదిలేసి ఓ వ్యక్తి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వేలల్లో
పరీక్షలు రాసిన విద్యార్థులకు టీచర్లు మార్కులేస్తుంటారు. ర్యాంకులు ఇస్తుంటారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ కానుంది. ఇకపై విద్యార్థులే టీచర్లకు మార్కులు, ర్యాంకులు ఇవ్వనున్నారు. టీచర్ల పనితీరును బట్టి విద్యా�
ఆటలు, పాటలు, నాట్యం మనస్సుకు ఉల్లాసాన్ని..ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఆటలంటే చిన్నతనమే గుర్తుకొస్తుంది. కానీ ఈనాటి పిల్లలకు ఆట అంటే వీడియో గేములే. ఆరుబైట ఆటలు లేవు..స్కూల్లో ఆటలు లేవు.దీంతో పుస్తల చదువులు తప్పవారికి ఇంకేమీ తెలీదు. అస్సలు ప్లే గ్�
రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులు మృతి చెందాయి. ఒడిశాలోని కియెంఝర్ జిల్లాలో గురువారం (ఆగస్టు 22) తెల్లవారుఝామున లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బలిజోడి ప్రాంతంలో నేషనల్ హైవే -20ని దాటుతున్న ఏనుగుల గుంపును ఇను�
విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ
శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�
200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అలజడులు సృష్టించిన ఫణి తుఫాన్ వల్ల ఘోరంగా నష్టవాటిల్లింది. విద్యుత్ సరఫరా స్తంభించడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. మే3న జరిగిన ఫొని తుఫాన్కు ముందు, ఆ తర్వాత ఆ నగరాల్లో ఉన్న విద్యుత్ వెలుగుల గురించి నాసా
ఫోని తుఫాను వల్ల దెబ్బ తిన్న ఒడిషా రాష్ట్రంలో సహాయ, పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.