Home » Odisha
ఏపీ సీఎం చంద్రబాబు.. ఒడిశా ఫొని తుపాను బాధితులకు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. తుపాను బాధితులను ఆదుకోవడం
ఫొని తుపాను బీభత్సం సృష్టించింది. ఒడిశాను అతలాకుతలం చేసింది. విపత్తులను ఎదుర్కోవడంలో రాటుదేలిన ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం భారీగా నివారించగలిగినా ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు. 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో ఒడిశ�
ఒడిషాను ఫోని తుఫాన్ వణికించింది. ఆరు జిల్లాలపై ప్రభావం చూపింది. 200 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేశాయి. గాలుల ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. రోడ్ల పక్కన ఉన్న చెట్లు కూకటి వేళ్లతో సహా వేచి వచ్చాయి. గోపాల్ పూర
ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీ�
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..
ఫొని తుఫాన్ ఏపీ తీర ప్రాంతం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. మరికాసేపట్లో పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 200 కిలో మీటర�
బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తున్న ఫొని తుఫాన్ తీరానికి సమీపిస్తోంది. గంటగంటకూ తీవ్రత పెంచుకుంటూ సూపర్ సైక్లోన్గా మారిన ఫొని… మరి కొన్ని గంటల్లోనీ ఒడిషా పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫాను ప్రభావాన్ని
సూపర్ సైక్లోన్గా మారిన ఫొని తుఫాన్ వడి వడిగా దూసుకొస్తోంది. ఇప్పటికే సూపర్ సైక్లోన్గా మారిన ఫొని… విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమైంది. నిన్న రాత్రి సూపర్ సైక్లోన్గా మారిన ఫొని తుఫాన్…ఒడిశా వైపు దూసుకెళ్త�
ఫోని తుపాన్ సూపర్ సైక్లోన్గా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 19 కిమీ వేగంతో కదులుతోంది. దక్షిణ ఒడిశా వైపు దూసుకెళ్తోంది. శుక్రవారం (మే 3,2019) పూరీ దగ్గర తుపాను తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద�
ఫొని తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై క్లారిటీగా ఉన్న అందరూ.. సమయంపై మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. 2019, మే 3వ తేదీ ఒడిశా రాష్ట్రం పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇది అయితే అందరూ ఓకే అంటున్నారు. అయితే తీరం దాటే సమయం విషయంలో మాత్రం ఇన్ కాయిస్ – ఇ�