Home » Odisha
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�
ఫోని తుఫాన్తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు 
ఫోనీ తుఫాను ఒడిశాఫై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫోనీ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వర�
ఫొని పెను తుఫాన్ బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం (మే1, 2019) ఉదయం వరకు వాయువ్యంగా పయనించిన ఫొని తుఫాన్ దిశను మార్చుక�
ఫొని తుపాను దూసుకొస్తుంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని.. ప్రస్తుతం పూరీకి 610 కిమీ, మచిలీపట్నం తీరానికి 360 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఫొని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. 120 క
ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb
ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�
ఒడిశా వైపు ఫొని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేస్తోంది. NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి. మ�
ఒడిషా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేశారు. కోడ్ ఎత్తివేతపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫోని తుఫాన్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని.. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది
విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�