Home » Odisha
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేసింది. దేశంలోని 543 లోక్ సభ స్దానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిశా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీకి ఏప్ర
కుక్కలు ఎంతో విశ్వాసం కలిగి ఉంటాయి. కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు. అని నిరూపించింది ఓ శునకం. ప్రేమగా చూపే యజమాని పట్ల అవి ఎంతో నిబద్ధతో ఉంటాయి. ఆ ఇంటికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకుంటాయి. అలాంటి�
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
ఒడిశాలోని తెలుగు చాయ్ వాలాకు పద్మశ్రీ పురస్కారం ప్రకాశం జిల్లా నుండి ఒడిశాలో స్థిరపడ్డ దేవరపల్లి ప్రకాశరావు పేద పిల్లలకు చదువు..రక్తదానం వంటి పలు సేవలకు పద్మశ్రీతో గౌరవం ఒడిశా : సేవకు అరుదైన గౌరవం దక్కింది. పేదరికంలో వున్నా..సేవాగుణం�
వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది.
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
భువనేశ్వర్ : దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇక్కడి అమలవుతున్న పథకాలను కాపీ కొడుతున్నాయి. పేర్లు మార్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ దళపతి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన రైతు బంధు, రైతు పెట్�
ఒడిశాలో దారుణం జరిగింది. కర్పాబహాల్ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడి తల్లి ప్రమాదవశాత్తూ మృతిచెందింది.
స్వలింగ సంపర్క నేరం కాదన్నసుప్రీం తీర్పు వాళ్లపాలిట వరం అయ్యింది.వివాహబంధంతో ఒక్కటైన ఒడిషా యువతులు
భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నే�