Home » Odisha
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో మే3, 2020 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పల�
సొంతూరికి వెళ్లడం ఒకటే టార్గెట్. 20 ఏళ్ల కుర్రాడి దగ్గర రూట్ మ్యాప్ కూడా లేదు. కేవలం అతనికి తెలిసింది రైల్వే స్టేషన్ల పేర్లు మాత్రమే. మహారాష్ట్ర నుంచి ఒడిశా వరకూ అతను ప్రయాణం చేయడానికి అవే ఆధారం. ఒడిశాలోని జైపూర్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని స�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14తో ముగియనున్న సమయంలో,కరోనా కేసుల పెరుగుదల ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్-30,2020వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వ�
ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ�
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే ఒడిషాలోఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది. వార�
శివలింగం. సాక్షాత్తూ.. పరమశివుడే లింగ రూపంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంలా పూజలందుకుంటున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 21,2020) మహాశివరాత్రి సందర్భంగా ఓ వినూత్నమైన శివలింగాన్ని చెక్కాడు ఓ శిల్పి. శిల్పి అంటే రాళ్లతో శివలింగాన్ని చెక్కాడని అనుకోవద�
కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. కదులుతున్న రైలు లోంచి దిగరాదు…. రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాలను దాటరాదు …చట్టరీత్యానేరం.. ఇవి సాధారణంగా ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపించే హెచ్చరికల బోర్డులు. కానీ ప్రజలెవ్వరూ వీటిని పెద్దగా పట్టిం
కరోనా(కొవిడ్-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చ�