Home » Officers
haircuts at police station : పోలీస్ స్టేషన్ లో 31 మంది పోలీసు అధికారులు కటింగ్ చేసుకోవడం పట్ల..ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. చేసిన కటింగ్ కు Turkish origin కు చెందిన వ్యక్తి ఒక్కొక్కరి వద్ద రూ. £10 వసూల�
Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్ట�
investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు ఇస
Palakeedu Agriculture office : సూర్యాపేట జిల్లా పాలకీడు అగ్రికల్చర్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరిధాన్యం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి అగ్రికల్చర్ ఆఫీసు వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు వచ్చిన అధికారులత�
Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
Razole assembly constituency: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలోని నాయకులు మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ �
ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు.
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డి
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు తికమక
కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..