-
Home » Offices
Offices
Russia : వారం రోజులు ఆఫీసులు బంద్..కానీ జీతమిస్తాం
రష్యాలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు(అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు) ఉద్యోగులకు
EV charger : కొత్త చట్టం..ఇళ్లు,ఆఫీసులు ఏ నిర్మాణం అయినా EV ఛార్జింగ్ ఏర్పాటు ఉండాల్సిందే
ఇళ్లు, ఆఫీసులు ఏ నిర్మాణం అయినా EV ఛార్జింగ్ ఏర్పాటు చేయాల్సిందేనని.. పార్కింగ్ స్థలంతో ఛార్జ్ పాయింట్ ఉండాలని తప్పనిసరి చేయాలని ఇంగ్లాండ్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
Nama Nageswara Rao: ఎంపీ నామా ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. నోటిసులు జారీ!
టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో, కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్లో మొత్తం ఆరు చోట్ల సోదాలు చేసిన ఈడీ, కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకుంది.
Covid Dust : షాకింగ్.. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడ
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
పగలు రెక్కీ..రాత్రి చోరీ : బేగంపేట్లో రూ. 23 లక్షలు కాజేశాడు
robbed 6 offices in 2 hours In Hyderabad : తాళం వేసి ఉన్న కార్యాలయాలే అతడి టార్గెట్.. కేవలం రెండు గంటల్లో ఆరు కార్యాలయాలను దోచేశాడు. దొరికినంత సొత్తుతో చెక్కేశాడు. ఒక కార్యాలయంలో 23 లక్షల రూపాయలు… మరి కొన్ని ఆఫీసుల్లో రూ. 5 వేల నుంచి రూ. 20 వేల లోపు నగదును కాజేశాడు. బాధితు
వరద గుప్పిట్లో హైదరాబాద్, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు లీవ్
flood Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. మంగళవారం రోజంతా భారీ వర్షం నమోదు కా
వారానికి 5రోజులే…కరోనా కట్టడికి యూపీలో మినీ లాక్ డౌన్ ఫార్ములా
పెరుగుతున్న కరోనావైరస్ కేసులను అరికట్టే ప్రయత్నం భాగంగాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో “మినీ లాక్ డౌన్” ఫార్ములా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మినీ-లాక్డౌన్ స్కీంలో భాగంగా… కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నియంత్రించడానికి యోగ�
జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.
రైతుల ఆవేదన : లంచాలు ఇవ్వాలంటున్న అధికారులు
తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే �
ఎన్నికల పండుగ : నేడు, రేపు సెలవు
తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.