Home » oil tanker
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఓడ మునిగిపోయిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ..
ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Horrific Road Accident on Yamuna Expressway, Seven Killed : ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి కారు ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. హర్యానాకు చెందిన మనోజ్, బబితా, అభయ్, హేమంత్,ఖన్ను, హిమాద్రి, రాకేష్ అనే వారు కారులో ఉత్తర ప్రదేశ్ లోని న
road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారును ఆయుల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు. సమాచా
ఇరాన్కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ట్యాంకర్పై దాడి జరిగింది. ఎర్ర సముద్రం గుండా పోతున్న ట్యాంకర్ సౌదీ అరేబియాకు దగ్గర్లో ప్రమాదానికి గురైంది. జెద్దా తీరంలో చమురును తీసుకెళ్తున్న ఓడపై రెండు క్షిపణులు దాడి చేసినట్లు ఇరాన్ మీడి�