Home » Ola
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండటం, బ్యాటరీలు పేలిపోతుండటానికి బ్యాటరీ తయారీలో లోపాలే కారణమని కేంద్ర ప్రభుత్వ కమిటీ ప్రాథమిక అవగాహనకు వచ్చింది.
క్యాబ్లతోపాటు టూ వీలర్ ట్యాక్సీలపై వినయోగారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఇష్టానుసారం అధిక చార్జీలు వసూలు చేస్తుండటంపై క్యాబ్ల నిర్వహణా సంస్థలకు పలు సూచనలు చేసింది.ola
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో హీరో కంపెనీని దాటి ఓలా సంస్థ టాప్ పొజిషన్లో నిలిచింది. గత ఏప్రిల్ అమ్మకాల్లో ఓలా అత్యధికంగా 12,683 టూ వీలర్స్ అమ్మింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. విపరీతంగా పెరిగిన పెట్రో ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. వాహనదారులు తమ వాహనాలు బయటకు తియ్యాలంటేనే
తాజాగా తెలుగు, కన్నడ హీరోయిన్ సంజన గల్రాని మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ రవాణా కేసులో జైలుకి వెళ్లి వచ్చింది సంజన. డ్రగ్స్ కేసులతో ఇన్నాళ్లు
ఓలా ఎలక్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియన్ల డాలర్లకు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ఫాల్కన్ ఎడ్జ్తోపాటు సాఫ్ట్ బ్యాంక్ తదితర ఇన్వెస్టర్ల నుంచి
దేశంలో ఓలా స్కూటర్ల హావ మాములుగా లేదు. ఫ్రీ బుకింగ్స్ రోజే రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లోనే రూ.1100 కోట్ల విలువైన స్కూటర్లను అలా విక్రయించింది.
మిళనాడులోని ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొత్తం మహిళలతోనే రన్ చేయాలని ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.