Home » old couple
ఎక్కడ పడితే అక్కడ రీల్స్, వీడియోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు యూత్ పని. ఇందులో మేమేం తక్కువ అంటున్నారు పెద్దవాళ్లు సైతం. ముంబయి వర్షంలో తడుస్తూ 'రిమ్జిమ్ గిరే సావన్' పాటని రీక్రియేట్ చేశారు ఓ వృద్ధ జంట.. వీరి వీడియోపై వ్యాపార ది�
బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య గొడవకాస్త వారి ప్రాణాలమీదకు తెచ్చింది. గొడవ సమయంలో మాటామాటా పెరగడంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
పల్లెల్లో ఉదయాన్నే కోడి పుంజు కూత వినిపిస్తే తెల్లారినట్లే.. ఇప్పటికీ చాలా మంది దాని కూతతోనే నిద్ర నుంచి లేస్తుంటారు. అలాంటిది కోడి పుంజు కూస్తోందని ఓ వృద్ధ జంట ఏకంగా కోర్టుకెక్కారు.
బీహార్లో గుండెలు పిండేసే ఓ ఘటన చోటు చేసుకుంది. లంచాలకు అలవాటుపడిన కొందరు సిబ్బంది బరితెగించారు. కొడుకు మృతదేహం ఇవ్వాలంటే రూ. 50వేలు ఇవ్వాలంటూ ఓ వృద్ధ జంటను డిమాండ్ చేశారు.
ఆయన వయసు 60.. ఆమెకి 55 ఏళ్ళు.. ఇద్దరూ కలిసి ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇరవై ఏళ్ల సహజీవనానికి గుర్తుగా వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఇరవై ఏళ్లుగా ఊళ్ళో ప్�
హైదరాబాద్ కి చెందిన గంగాధర్ తిలక్, వెంకటేశ్వరి దంపతులు. ఈ వృద్ధ దంపతులు నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Woman steals gold Jewelry from Old couple : కరోనా వ్యాక్సిన్ ఇస్తానంటూ వచ్చి ఓ మహిళ వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారంతో పరారైంది. దాదాపు 8 తులాల బంగారు అభరణాలను తీసుకొని పారిపోయింది. కానీ, కేవలం రెండు గంటల్లోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వృద్ధ దంపతులను నమ్మి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.