-
Home » Old people
Old people
డబ్బున్న వృద్ధులే టార్గెట్.. పెళ్లి పేరుతో ఘరానా మోసం.. మహా నగరంలో మాయలేడీలు..
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
పెన్షన్ కోసం వృద్ధుల గోస
ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పెన్షన్ డబ్బు తీసుకునేది ఎలా? ఏపీలో వృద్ధుల తీవ్ర అవస్థలు, చంద్రబాబే కారణం అంటున్న వైసీపీ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం.
TTD : తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం
తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభిస్తున్నామని టీటీడీ వెల్లడించింది.
High Court: ఏపీలో కరోనా పరిస్థితులపై హైకోర్టు.. రెండ్రోజుల్లో వృద్ధులందరికీ వ్యాక్సిన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలన
కరోనా వచ్చిన వృద్ధులు చనిపోవల్సిందే.. మంత్రి వ్యాఖ్యలు
కోవిడ్-19 కారణంగా పెరుగుతున్న మరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుసంవర్ధక మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కరోనాను నివారించడానికి అందరి సహకారం గురించి మాట్లాడుతూ.. ‘ము�
ఆశ్చర్యపోతున్న నిపుణులు : జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ…మరణాలు తక్కువ
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడ�
ఆదివారం జనతా కర్ఫ్యూ….మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉన్నట్లే
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, జాతీయ విపత్తుగా గుర్తింపు
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
ప్లే ప్రాంక్ : ముసలోళ్లుగా కిదాంబి, పొన్పప్ప
సికంద్రాబాద్ బ్యాడ్మెంటెన్ అకాడమీ....చిన్నారులు బ్యాడ్మింటెన్ ఆడుతూ...బిజీ బిజీగా ఉన్నారు..తాము కూడా పెద్ద క్రీడాకారులుగా అవ్వాలని చెమటోడుస్తున్నారు. అంతలో ఇద్దరు ముసలివాళ్లు అకాడమీకి చేరుకున్నారు.