Home » Old people
పెళ్లి షాపింగ్ పేరుతో 2 లక్షలు కాజేశారు ఆ ఇద్దరు మహిళలు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
ఏపీలో పెన్షన్ దారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెన్షన్ డబ్బులు లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లలో వేసింది ప్రభుత్వం.
తిరుమలలో ఏప్రిల్ 1 నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభిస్తున్నామని టీటీడీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలన
కోవిడ్-19 కారణంగా పెరుగుతున్న మరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పశుసంవర్ధక మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కరోనాను నివారించడానికి అందరి సహకారం గురించి మాట్లాడుతూ.. ‘ము�
యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడ�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో గురువారం(మార్చి-19,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా కలిసి కరోనాపై ఉమ్మడిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కర�
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
సికంద్రాబాద్ బ్యాడ్మెంటెన్ అకాడమీ....చిన్నారులు బ్యాడ్మింటెన్ ఆడుతూ...బిజీ బిజీగా ఉన్నారు..తాము కూడా పెద్ద క్రీడాకారులుగా అవ్వాలని చెమటోడుస్తున్నారు. అంతలో ఇద్దరు ముసలివాళ్లు అకాడమీకి చేరుకున్నారు.