Home » Omar Abdullah
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నిర్వహించిన �
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీవాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గ
ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన
జమ్ము-కాశ్మీర్లో నివసించే ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, భద్రతా సిబ్బంది.. ఇలా ఎవరైనా ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవచ్చు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా చేసి జమ్మూకశ్మీర్లోని పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, జమ్మూకశ్మీర�
బీజేపీ తీరుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటువంటి తీరు సరికాదని బీజేపీ ఓ ప్రకటన చేసిన విష�
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో నిర్వహించిన భేటీ ముగిసింది.
Omar Abdullah’s dig at Suvendu వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్.. కశ్మీర్లా తయారవుతుందన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలను ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఆయన వ్�
నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న