Home » Omicron cases
దేశ రాజధానిలో క్రమంగా కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్
కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. కేరళలోనూ కలకలం రేపింది. వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏకంగా..
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్..
మహారాష్ట్రను కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ(డిసెంబర్-14,2021)కొత్తగా రాష్ట్రంలో ఎనిమిది
శంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ నెమ్మదిగా వ్యాప్తిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలామందిలో ఒమిక్రాన్ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇండియాలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 38 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కలవరం కొనసాగుతోంది.