Home » Omicron cases
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత
తెలంగాణలో కొత్తగా మరో 7 ఒమిక్రాన్ కేసులు
కోవిడ్తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే 18 ఏళ్లలోపు వారి సంఖ్య ఇటీవల నాలుగు రెట్లు పెరిగినట్టు న్యూయార్క్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో ఉధృతంగా ఒమిక్రాన్ వ్యాప్తి
దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 415పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
ఓ వైపు కోవిడ్ కేసులు,మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి
తెలంగాణలో బుధవారం(22 డిసెంబర్ 2021) అత్యధికంగా 14 కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో 24కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య!