Home » Omicron
ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.
తెలంగాణలో 24కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య!
: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని
దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సూచనలు చేస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
అమెరికాలో ఒమిక్రాన్ కల్లోలం
కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలోనే అంతం చేయాలనీ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘోబ్రేసన్ అన్నారు. ఈ మహమ్మారివలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయన్నారు.
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువన కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.