Home » Once again
తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి.
బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కచ్చితమైన ఫలితాలు తేలలేదు. రెండింటిలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు తెలిపారు.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
Tension once again in the fishing villages : ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రామాపురం, వాడరేవు, కఠారిపాలెం మత్స్యకారులు దాడులు, ప్రతిదాడులకు రెడీ అయ్యారు. రామాపురం వైపు కర్రలతో వాడరేవు మత్స్యకారులు బయల్దేరగా.. ప్రతిదాడి చేసేందుకు కఠార�
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
ఏపీ రాజధాని విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మరోసారి శ్రీబాగ్ ఒప్పందం తెరమీదికి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో తాము వివక్షకు గురవుతున్నామని, తెలుగు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని అప్పట్లో ఉద్యమం ప్రారంభమైంది.
మరోసారి తెలంగాణ బంద్కు పిలుపునివ్వాలని ఆర్టీసీ జేఏసీ ఆలోచిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రోడ్ల దిగ్భందనం, జైల్ భరోతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు జేఏసీ �
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన సురేష్ వాంగ్మూలాన్ని మరోసారి రికార్డు చేయనున్నారు. అయితే ప్రస్తుతం సురేష్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆ వాంగ్మూలానికి సహకరించలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఏమీ మాట్లాడలేని పర