-
Home » one
one
Blast One Killed : నల్లగొండ జిల్లాలో బ్లాస్ట్.. ఒకరు మృతి
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లిలో బ్లాస్ట్ జరిగింది. గణేష్ ఆనంద్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది.
Firing In Wedding Ceremony : పెళ్లి జరుగుతుండగా జై శ్రీరామ్ అంటూ కాల్పులు..ఒకరు మృతి
పెళ్లి వేడుకలోకి ఓ అల్లరిమూక దూసుకొచ్చి జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Omicron In India : భారత్లో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్
ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో అలజడి రేపుతోంది. దేశంలో రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది.
Aha : ‘ఆహా’ లో జూన్ నెలలో.. అదిరిపోయే ఎంటర్టైన్మెంట్..!
బ్లాక్బస్టర్ కంటెంట్తో, అదిరిపోయే సినిమాలతో జూన్ నెలలో ఆడియెన్స్ను సర్ప్రైజ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది ‘ఆహా’..
రోడ్డుపై వెళ్తున్నవారిపై ఆవు దాడి.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Cow attack .. One killed : హైదరాబాద్ పహాడీషరీఫ్లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసింది. ఈ సంఘటనలో ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. కాలినడకన కర్ర సహాయంతో ఖాజా అనే వ్యక్తి ఇంటికి చేరుకుంటున్న సమయంలో… ఉన్నట్టుండి అతడిపై ఆవు ద�
ఏపీలో తగ్గుతున్న కరోనా : 24 గంటల్లో 199 కేసులు.. కోలుకున్నది 423 మంది
Newly registered 199 corona cases in AP, one died : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఒక్కరు మరణించారు. ఈ మేరకు శనివారం (జనవరి 9,2021) హెల్త్ బులిటెన్ విడుదల చేశార�
కోట్లు పెట్టి కొన్నారు.. కానీ.. కమిన్స్పై గరం.. సపోర్ట్గా కెప్టెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
ఐపీఎల్ 2020: KXIP vs RCB, గెలిచేదెవరు? బౌలర్లే బలం.. పిచ్ రిపోర్ట్!
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కు జట్టు
ఐపీఎల్ 2020: మరో రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�
విరాట్ కోహ్లీ, డివిలియర్స్ పేర్లు మార్చుకున్నారు.. కారణం ఇదే!
ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు వేలాది మంది వైద్యులతో సహా పలువురు ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కూడా కరోనా కారణంగానే ఏప్రిల్ నుంచి వాయిదా పడి సె�