Home » one crore
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.
పార్టీ నేతలకు గిఫ్ట్లు ఇవ్వాలంటూ ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ నుంచి కోటి రూపాయలను ముకేష్ గోయెల్ డిమాండ్ చేశారని బీజేపీ నేత సంబిత్ పాత్రా శుక్రవారం మీడియా ముందు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేస్తూ, ఇంకెతమాత్రం ఆలస
ఓ వ్యక్తి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో కోటి రూపాయలు దక్కించుకొని రికార్డు సృష్టించాడు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్నా రాజారవీంద్రకు చేతికి దక్కేది
ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది.
నెల్లూరు జిల్లా కోవూరులో కలకలం రేగింది. కారులో కోటి రూపాయల నగదు కనిపించింది. కోవూరు పరిధిలోని జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ వృద్ధుడి పేరు జెరాన్ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. 2019లో ఫిక్స్డ్ డిపాజిట్, దానిపై వడ్డ�
mandya man wins one crore kerala lottery : కర్ణాటకలోని మండ్యా కుచెందిన సోహన్ బలరాం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. అదృష్టమంటే అతనిదే అని అందరూ తెగ పోగిడేస్తున్నారు. కేరళ వెళ్లి నక్కను తొక్కి వచ్చాడని అంటున్నారు, కారణం ఏమిటంటే కేరళలో ఉన్న తన ఫేస్ బుక్ స్�
ప్రేమలో పడిన 19 ఏళ్ల అమ్మాయి తండ్రి నుంచి కోటిరూపాయలు కొట్టేయటానికి సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది. ధ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన డ్రామా ఎపిసోడ్ లో పోలీసులు రంగంలోకి దిగి విచారించే సరికి ఇందతా నాటకమని తేలటంతో కధ అడ్డం తిరిగింది. �
చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను
చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో కోళ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ధరలు ఢమాల్ అనడంతో పౌల్ట్రీ వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు. అరే చికెన్ తింటే కరోనా రాదు..ఏమీ రాదు..అంటూ ప్రచారం చేసినా..జనాలు మాత్రం కన్వీన్స్ కాలేకపోతున్నారు. చిక�