Home » One Killed
పేలుడు ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన జరిగిన ప్రదేశంలోని చుట్టు పక్కల జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలి పోయింది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది.
తమిళనాడులో ఈరోడ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దగ్గర టిప్పర్ లారీ బైక్ను ఢీకొంది. దీంతో బైకిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.
యూపీలోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కంగారు ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకరి ప్రాణం తీసింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఆపుతారనే భయం, దానికి తోడు అంతులేని నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ దగ్గర ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
Telangana : Four people clash for Chicken Leg Piece Issue..one killed : చికెన్ లెగ్ పీస్ కోసం గొడవ పడి, దాడి చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చికెన్ లెగ్ పీస్ కోసం జరిగిన నలుగురు గొడవపడ్డారు. వారిలో ఒకరు ప్రాణం కోల్పోగా మిగిలిన ముగ్గురు జైలుపాలయ్యారు. కోడికాళ్ల కోసం నలుగురు కూలీల �
మృత్యువు ఎటునుంచి ఎటువైపు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేం. రోడ్లపైన ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు ప్రాణాలు తీసేస్తున్నాయి. సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో మే 02వ తేదీ గురువారం రాత్రి టాటా ఏస్ వాహనం బీభత్సం సృష్టించింది. వారసిగూడలో వివా�