-
Home » One Nation One Election
One Nation One Election
వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి ఎంతో అవసరం, 2019 ఎన్నికల్లో ఈవీఎంలతోనే వైసీపీ గెలిచింది- పవన్ కల్యాణ్
అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తే దేశ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించ వచ్చని పవన్ కల్యాణ్ అన్నారు.
మధ్య తరగతికి గుడ్ న్యూస్? బడ్జెట్కి ముందు రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుందని ద్రౌపది ముర్ము అన్నారు.
'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర పడకపోవచ్చు: దిగ్విజయ్ సింగ్
బిల్ను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
జమిలి ఎన్నికల పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్పర్సన్గా ఎంపీ పీపీ చౌదరి.. మొత్తం 39 మంది సభ్యులు
ఈ స్థాయీ సంఘంలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉంటారని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది.
అల్లు అర్జున్ అరెస్ట్.. డ్యామేజ్ ఎవరికి .. మైలేజ్ ఎవరికి ..! వీకెండ్ విత్ ప్రొ.నాగేశ్వర్
ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తో విశ్లేషణ..
2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది: విజయసాయిరెడ్డి
తాము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పారు.
జమిలిపై వైసీపీ ఆశలు.. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయ్యింది.
జమిలి ఎన్నికలు రావాలని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
ఆరు నెలల్లో అన్ని బాదుడే బాదుడే అని ప్రజలు అంటున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు.
నేడు కేంద్ర క్యాబినెట్ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు?
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తరువాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు రానుంది.
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు..
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.